Exclusive

Publication

Byline

అవినీతి కేసులో మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌పై సీబీఐ ఛార్జిషీటు దాఖలు

భారతదేశం, మే 22 -- వినీతి కేసులో జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌పై సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఆయనతోపాటుగా మరో ఐదుగురి పేర్లను కూడా ఛార్జిషీట్‌లో పేర్కొ్న్నారు. సత్యపాల్ మాలిక్ జమ్ముకశ్... Read More


విజయవాడ కంటే ముందే విశాఖ మెట్రో.. అక్టోబర్‌లో శంకుస్థాపన..ఏప్రిల్ నాటికి భోగాపురం ఎయిర్‌ పోర్ట్‌ నిర్మాణం

భారతదేశం, మే 22 -- విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుపై కీలకమైన అప్డేట్ వచ్చేసింది. ఈ ఏడాది అక్టోబర్‌లో మెట్రో నిర్మాణ పనుల్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ మెట్రో కు సంబంధించి అక్టోబర్ నె... Read More


స్టాక్ మార్కెట్ నేడు: గురువారం (మే 22, 2025) కొనుగోలు చేయదగిన ఎనిమిది స్టాక్స్

భారతదేశం, మే 22 -- బుధవారం స్టాక్ మార్కెట్ సానుకూలంగా ముగిసింది. నిఫ్టీ 50 సూచీ 0.52 శాతం పెరిగి 24,813.45 వద్ద స్థిరపడింది. గత కొన్ని రోజులుగా నష్టాలతో కొనసాగిన మార్కెట్‌కు ఇది ఊరటనిచ్చింది. బ్యాంక్ ... Read More


ఫిల్టర్ కాఫీ పానీయం కాదు.. ఒక ఎమోషన్, ఇదంటే అందరికీ ఎందుకంత ఇష్టం? దీన్ని తాగడం వల్ల ఏం జరుగుతుంది?

Hyderabad, మే 22 -- ఉదయం అయితే చాలు కాఫీ లేదా టీ పొట్టలో పడాల్సిందే... అప్పుడే రోజు మొదలుపెట్టేవారు ఎక్కువ. అయితే ఈ మధ్య టీ కన్నా కాఫీ ప్రియులు పెరిగిపోతున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ పానీయాలలో కాఫీ క... Read More


డిగ్రీలో చేరాలనుకునే విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. అందుబాటులోకి కొత్త కోర్సులు!

భారతదేశం, మే 22 -- ఇప్పటి వరకు బీటెక్‌ వంటి సాంకేతిక విద్య చదివే వారికే.. క్వాంటం కంప్యూటింగ్, కృత్రిమ మేధ, మెషిన్‌ లెర్నింగ్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇకనుంచి రెగ్యులర్‌ డిగ్రీలోనూ ఈ కోర్సులను ప్... Read More


తన పెద్ద కొడుకుని చూసి మురిసిపోతున్న అనసూయ.. శౌర్య ఉపనయనం వీడియో షేర్ చేసిన స్టార్ నటి

Hyderabad, మే 22 -- జనరేషన్ ఆల్ఫా మన సంస్కృతి, సాంప్రదాయాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ నటి అనసూయ పెద్ద కొడుకు మాత్రం ఎంతో పద్ధతిగా ఉపనయనానికి సరే అన్నాడు. ఈ మధ్యే వేడుక కూడా జరిగింది. దీనికి సం... Read More


దరఖాస్తు చేసిన 21 రోజుల్లోనే ప్రాసెస్...! కొత్త రేషన్ కార్డుల జారీపై కీలక ప్రకటన

Andhrapradesh,vijayawada, మే 22 -- ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతోంది. మ్యారేజీ సర్టిఫికెట్ విషయంలో ఇబ్బందులు ఏర్పడగా. ప్రభుత్వం కూడా స్పందించిన సంగతి తెలిసిందే. మ్యారేజ్‌ సర్టిఫికెట... Read More


దివ్యాంగుల కోసం కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన.. గృహాల కేటాయింపులో 4 శాతం రిజర్వేషన్!

భారతదేశం, మే 22 -- ివ్యాంగులకు నరేంద్ర మోదీ ప్రభుత్వం పెద్ద గిఫ్ట్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని గృహ కేటాయింపు విధానంలో దివ్యాంగులకు 4 శాతం కోటా ఇవ్వాలని నిర్ణయించింది. ఇది చారిత్రాత్మక, ప్రధాన ... Read More


సొంత రాష్ట్రానికి బదిలీ అయ్యిందని సంతోషించే లోపు.కెనరా బ్యాంక్‌ మేనేజర్‌ కుటుంబాన్ని కబళించిన రోడ్డు ప్రమాదం

భారతదేశం, మే 22 -- సొంత రాష్ట్రానికి బదిలీ కావాలని మూడేళ్లకు పైగా ఎదురు చూశారు. ఎట్టకేలకు వారి నిరీక్షణ ఫలించి కర్ణాటక నుంచి తెలంగాణకు బదిలీ అయ్యింది. సంతోషంతో కుటుంబ మొత్తం దైవ దర్శనానికి వెళుతూ రోడ్... Read More


అరేబియా సముద్రంలో అల్పపీడనం: వాతావరణ విభాగం హెచ్చరిక

భారతదేశం, మే 22 -- భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని బుధవారం ప్రకటించింది. రాబోయే 12 గంటల్లో ఉత్తర కర్ణాటక-గోవా తీరాలకు దూరంగా తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అ... Read More